News

ఎల్లుండి నుంచి రూ.500 నోట్లు చెల్లవు


పాత ఐదొందల నోటు ఎల్లుండి నుంచీ రైల్వేల్లో, బస్సుల్లో పనిచేయదు. ఈ నెల పదో తేదీ తర్వాత మెట్రో రైళ్లకు గానీ, బస్సు టికెట్లు కానీ పాత ఐదొందల నోటుతో కొనలేరు. అయితే డిసెంబర్ 30 వరకూ పాత ఐదొందల నోట్లను వినియోగదారులు తమ తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు.